తెలుగు వార్తలు » Jhansi
యూపీలోని ఝాన్సీలో అత్యంత దారుణం జరిగింది. ఈ నెల 11 న ఓ పాలిటెక్నీక్ కాలేజీలో సివిల్ సర్వీసుల పరీక్ష జరుగుతుండగానే.. 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపారు.
భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసింది.
యూపీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కాన్పూర్కు చెందిన ఓ పోలీస్ వాహనం ఝాన్సీ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు..
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా అసోంలో వరదలు అక్కడి ప్రజల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చిరకలు జారీ చేసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు గంటల్లో
మరో ఆటవిక సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది యోగీ సర్కార్. కఠినమైన చట్టాలు తీసుకొచ్చామని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన.. వీ డోంట్ కేర్ అంటున్నారు యూపీ వాసులు. రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగిన దారుణ ఘటన చూస్తే.. సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్బాస్ సీజన్ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. టాలీవుడ్లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మ�