తెలుగు వార్తలు » Jhanduta area
కేరళలోపైనాపిల్ ఎరతో పేలుడు పదార్థాన్ని తిన్న ఏనుగు మరణం దేశమంతా వైరల్ అయ్యింది. ప్రజలలో సానుభూతి, ఆగ్రహాలకు గురిచేసింది. ఆ ఏనుగును చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేంద్ర మంత్రుల నుంచి సినీ ప్రముఖుుల, సాధారణ ప్రజల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అదే తీరులో ఓ ఆవుపై పైశాచికం ప్రదర్శించారు.