తెలుగు వార్తలు » Jews
కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు, కరోనా రోగులను రక్షించడానికి వవ్యాక్సిన్లు వెల్లువెత్తుతుండగా.. కొన్ని మత సంస్థలు కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చాయి.
టెంపుల్ మౌంట్ అనే పవిత్ర పర్వతం మాదంటే మాదంటూ ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇస్లాం పవిత్ర దినాలలో ఒకటైన ఈద్ అల్ అదాను జరుపుకోవడానికి దాదాపు 80,000 మంది పాలస్తీనా ముస్లింలు పాత జెరూసలేంలోని టెంపుల్మౌంట్కు చేరుకొని ప్రార్థనలు నిర్వహించా�