తెలుగు వార్తలు » Jewellery Shop
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. అంతేకాదు బయట వెళ్తే ఖచ్చితంగా మాస్క్ ధరిస్తున్నారు. అయితే..
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. భీమవరంలోని మద్దాల వెంకటరామ కృష్ణారావు జువెల్లరీ షాప్లో నగలను ఎత్తుకెళ్లారు దొంగలు. 3 కిలోల బంగారు ఆభరణాలతో పాటు, కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు జువెల్లరీ షాప్ యజమానులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీస�