ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్(JEE Mains) పరీక్ష నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల(Schedule Released) చేసింది....
జేఈఈ మొదటి సెషన్ మెయిన్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై చర్చ జరుగుతోంది. కరోనాతో దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 1 నుంచి జరిగే జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా రియాక్ట్ అయ్యారు. పరీక్షలు వాయిదా వ�
తెలుగు రాష్ట్రాల ఇంటర్ స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి తెలుగు భాషలో కూడా.. జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భాషను మొత్తంగా 11 భాషల్లో నిర్వహించేందుకు ఎంహెచ్ఆర్డీ (మానవ వనరుల అభివృద్ధి శాఖ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, �
హైదరాబాద్: ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్ సోమవారం వెల్లడి కానున్నాయి. గత డిసెంబరులో తొలిసారి జేఈఈ మెయిన్ జరిగింది. ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు రెండో విడత మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎన్ట
హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్–2019 పరీక్షలను వచ్చే నెల 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. లోక్సభ ఎన్�