తెలుగు వార్తలు » JEE Main
జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థలకు శుభవార్త.. త్వరలో మరిన్ని భాషాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర సర్కార్ తెలిపింది.
కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన తాజా గణాంకాలను తప్పుపట్టారు బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి. విద్యా శాఖ వాస్తవ హాజరు శాతాన్ని దాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 9.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన విద్యాశాఖ....
టీవీ9 సామాజిక బాధ్యత చాటుకుంది. జేఈఈ(మెయిన్స్) రాయాల్సిన అభ్యర్థి..తను ఎగ్జామ్ రాయాల్సిన పరీక్షా కేంద్రానికి కాకుండా, మరో సెంటర్కు వెళ్లాడు.