ద్వైపాక్షిక ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో సహా పలు అంశాలపై జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధవంతమైన చర్చలు జరిపారు.
ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఒకటొకటిగా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. తాజాగా జపాన్ ప్రధాని యొషి హిడె సుగా సైతం తన భారత పర్యటనను రద్దు .చేసుకున్నారు.