సినిమా ఇండస్ట్రీలో నటవారసుల హావ బాగానే నడుస్తుంది. ఇప్పటికే చాలామంది వారసులు సినిమాల్లో రాణిస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకెళ్తుంది.
అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్టలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే కాస్తా షూటింగ్ గ్యాప్ దొరకడంతో.. లాస్ ఏంజిల్స్లో ఉన్న తన చెల్లెలు ఖుషీ కపూర్ దగ్గరకు వెళ్లింది. అక్కడి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వరుస విజయాలతో దూసుకు పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ లో మొదటి షడ్యూల్