రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవ
పార్టీని స్ధాపించి ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ సంస్ధాగత లోపాలతో నెట్టుకొస్తోంది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒకేఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకున్న ఏకైక పార్టీగా మిగిలిపోయింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండుస్ధానాల్లో కూడా ఓటర్లు ఆయనను తిరస్కరించారు. అయినప్పటికీ జనసేన పార్టీ సుధీర్ఘకాలం రా�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మళ్లీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా తెలియజేశారు. అలాగే.. జనసేన అధికారిక లెటర్లో తెలిపారు కూడా. అనారోగ్యం కారణంగానే.. పవన్ కొద్దిరోజులుగా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనటం లేదు. దీనికి సంబంధించి చ�
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా.. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు.. అందుకే మీడియా సమావేశానికి రాలేకపోతున్నట్టు లెటర్లో పేర్కొన్నారు. తాజాగా.. విజయవాడలో ‘మీడియా’ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా.. పవన్�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని రైతులతో సమావేశమై వారి సమస్యల్ని అడిగితెలుసుకున్నారు. జనసేన కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహిస్తుండగా ఓ పాము కలకలం సృష్టించింది. పామును చూసిన వెంటనే అక్కడికి వచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. వెంటనే దాన్ని గుర�