రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరు రసవత్తరం కానున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. మేయర్ కుర్సీ నీదా..? నాదా..? అంటూ సై అంటే సై అని రంకెలేస్తున్నాయి ప్రధాన పార్టీలు.
రెండ్రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పీ.నడ్డాతో భేటీ అయ్యారు. నిజానికి శనివారం రాత్రే వీరిద్దరు కలుస్తారని ప్రచారం జరిగినా.. కారణాలు వెల్లడించకపోయినా.. సోమవారం దాకా పవన్ కల్యాణ్ నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బ�
ఏపీ రాజధాని అంశంపై ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులకు ప్రతిపక్షాల అండగా నిలుస్తున్నాయి. అమరావతి ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టిన రైతాంగాన్ని విపక్ష టీడీపీ, జనసేన పార్టీల నేతలు కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జనసేన పార్టీలో కీలక నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మందడం ఏరియాలో ప�
పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి… ఈ దేశానికి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అంటూ తిరుపతిలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో అమిత్ షా లాం�