‘మీరు సరిగ్గా లేకే నేను ఓడిపోయా’ అంటూ జన సైనికులను జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడిన పవన్.. ఫ్యాన్స్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పవన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ అరుపులు, కేకలు వేశారు. దీంతో కాస్త ఇబ్బందికి ఫీల్ �
పవర్ స్టార్ పవన్ అన్నా.. మెగాస్టార్ చిరంజీవి అన్నా.. తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్లు పూలమాలలతో.. అభిమానుల సందడితో నిండిపోతాయి. అయితే.. ఈ మధ్య ఒక వార్త.. బాగా వైరల్ అవుతోంది. ఈ విషయ�
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుంబిగించారు. దీనికోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి ఈ సమావేశాలు మొదలవుతున్నాయి. క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. విజయవాడలో ఇవాళ