లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ,..
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో దేశంలో గడ్డు పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు పడే ఇబ్బందులను తగ్గించాలన్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కారక్రమంలో