Pakistan Tunnel: భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని శనివారం బీఎస్ఎఫ్..
జమ్మూకశ్మీర్ మంచులోయలో కాల్పుల మోత మోగుతోంది. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రముకలకు భారత భద్రతా బలగాలు బుద్ది చెప్పినా వారు...
జమ్మూకశ్మీర్లో విషాదం చోటు చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు జవాన్లు మరణించారు. మరో జవానుకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ....
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గాందర్బల్ ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సిబ్బంది లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా అధికారులు...
జమ్మూ శ్రీనగర్ నగరాల్లో త్వరలో మెట్రో రైలు కూతపెట్టనుంది. జమ్మూనగరంలో 23 కిలోమీటర్ల దూరం 22 రైల్వే స్టేషన్లతో బంటలాబ్ నుంచి భారీ బ్రాహమన వరకు లైట్ రైల్ సిస్టమ్ నిర్మించాలని అక్కడి ప్రభుత్వం....
దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే వీరి కుట్రలను సరిహద్దుల్లోనే ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. ఇక ఇప్పటికే కశ్మీర్లోకి చొరబడ్డ ఉగ్రవాదులను జల్లెడపడుతున్నారు పోలీసులు. తాజాగా.. మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోపోర్ జిల్ల
ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..దాడులకు దిగుతోంది. తాజాగా ఆదివారం కుప్వారా జిల్లాలోని రంగవర్ ప్రాంతంలో కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. దాడులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా..పలువ�
ఓ వైపు ప్రపంచమంతా కనిపించని కరోనా వైరస్తో పోరాడితే.. మన భారత సైన్యం మాత్రం.. కరోనాతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. వారికి బార్డర్లోనే మన సైన్యం చెక్ పెడుతోంది. తాజాగా.. జమ్ము
కశ్మీర్లో మళ్లీ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగ్రోటా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వచ్చి.. పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన �
పాకిస్థాన్ అంటేనే వక్రబుద్దికి కేరాఫ్ లాంటి దేశం. ఆ విషయం జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 అంశంతో దాదాపు అన్ని దేశాలకు అర్థమైంది. అయితే ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి భారత్పై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. అయితే త