దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు �