తెలుగు వార్తలు » jaish e mohammed
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కార్యకలాపాల కోసం సైన్యం వివిధ ప్రణాళికలు కలిగి ఉందని, “ఏ పనికైనా” సిద్ధంగా ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చెప్పారు. “జమ్మూ కాశ్మీర్తో సహా సరిహద్దులో మా దళాలను మోహరించాము. మాకు వివిధ ప్రణాళికలు ఉన్నాయి.. అవసరమైతే ఆ ప్రణాళికలను అమలులోకి తెస్తాం. మేము చేయాల్సిన పనిని విజయవంతంగా నిర�
భారత్లో అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహ్మద్.. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో అయోధ్య
పాకిస్తాన్ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని ఆసియా-పసిఫిక్ గ్లోబల్ డివిజన్ వాచ్ డాగ్.. ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ (ఎఫ్ఏటీఎఫ్) మండిపడింది. కరడు గట్టిన ఉగ్రవాదులుగా హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటివారిని ఐక్యరాజ్యసమితి ముద్ర వేసిన నేపథ్యంలో… ఆ తీర్మానాన్ని భద్రతామండలి ఆమోదించినప్పటికీ.. దానికి అనుగుణంగా నడచు�
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డట్లు నిఘా వర్గాలు హెచ్చిరికలు జారీ చేశాయి. పెద్ద ఎత్తున ఆయుధాలతో వారు ఢిల్లీ నగరంలోకి చేరారని.. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజె�
దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు �
జమ్ముకశ్మీర్కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత
ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రలోని యాత్రికులే లక్ష్యంగా దాడులు చేసేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే యాత్రికులను వారు టార్గెట్ చేశారు. జమ్ముకశ్మీర్లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు.. యాత్రికులపై దాడులు చేయాలని పథకా�
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న భారత జవాన్లపై దాడికి నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయు సేన దాడి చేసిన విషయం తెలిసిందే. 48 ఏళ్ల తరువాత పాక్ భూభాగంలోకి (బాలకోట్) అడుగెట్టిన భారత వాయు సేన.. ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా వెనుదిరిగింది. ఈ దాడుల్లో ఎంతమంది మరణించారన్న దానిపై స్పష�
2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది. 2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంల�
ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ‘రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తామని’ ఓ లేఖలో హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహమ్మద్ హెచ్చరికల దృష్ట్యా తాము రైల్వే పోలీసు ఫోర్సుతో కలిసి అన్ని రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు జరిపినట్లు రైల్వే పోలీసు జోధ్పూర్ ఎస్పీ మమత�