కాందహార్ విమాన హైజాక్ ఘటనలో కీలక హైజాకర్ ఒకరు హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని కరాచీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైజాకర్లలో..
Jaish-E-Mohammed: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను జనవరి 18వ తేదీలోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెర్రర్ ....
Masood Azhar : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్థాన్కు బుద్ది చెప్పేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మసూద్ తమ దేశంలో లేడని గతంలో చాలాసార్లు ఎఫ్ఏటీఎఫ్ మీటింగ్లో చెప్తూ వస్తోంది పాక్. తాజాగా ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పారిస్లో ఆదివారం ప్రారంభమైంది. కాగా పాకిస్థాన్కు చెందిన పలు అంశాలపై
కశ్మీర్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాశ్మీర్ తోపాటు పొరుగునే పాకిస్తాన్ బోర్డర్లో వున్న పంజాబ్ రాష్ట్రానికి కూడా ఉగ్ర ముప్పు పొంచి వుందని ఇంటెలిజెన్సు బ్యూరో వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. రెండు రాష్ట్రాల పోలీసులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. శ్రీనగర్, పఠాన్ కోట్,
మనల్ని బాధపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు తేల్చకుండా వదిలిపెట్టమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్. పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలున్నాయని, తీర ప్రాంతం గుండా ప్రవేశించి ఈ దాడులు జరిపే వీలుందన్నారు రాజ్నాథ్. అయితే మన రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైందని ప్రతి విధమైన ఉగ్రదాడుల్ని తిప్పికొ�
భారత్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా.. పలు ప్రాంతాల్లో.. హై అలెర్ట్ ప్రకటించినా.. వారి ప్లాన్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఇంటెలిజెన్స్ తెలిపిన సమాచారం ప్రకారం.. టెర్రరిస్టులు.. భారత్లో దాదాపు 30కి పైగా ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో.. భారత్లో మరింత
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా పాక్కు షాక్ ఇచ్చింది. పెద్దన్న అమెరికా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకుండిపోయింది. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంట భారీగా ఎస్ఎస్జీ కమాండోలను మోహరించింద
భారత్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్, ఉగ్రవాదులు అనేక మార్గాల్లో భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఇటువంటి చొరబాటు యత్నాలను భారత సైన్యం విజయవంతంగా విఫలం చేస్తోంది. గత వారం దాదాపు నాలు�
పవిత్ర అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లోయలో మరోసారి దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కశ్మీర్ లోయలో చురుగ్గా ఉన్న పదిమంది టెర్రరిస్ట్లను పేర్లను ప్రకటించారు. వారిలో లష్కర్ తోయిబాకు చెందిన వాసిమ్ అహ్మ్, రియాజ్ నైకు, ఐజాజ్ మాలిక్, మహమ�
జైషే మహమ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అబ్దుల్ మాజిద్ బాబా అనే ఉగ్రవాదిని శ్రీనగర్లో అరెస్టు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పట్టుబడిన మాజిద్పై ఢిల్లీ పోలీసులు గతంలో రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. 2007లో ఢిల్లీలో జరిగిన ఘ�