పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని కేంద్రం అనుకుంటోంది. అటు పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లో ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ని కూడా రద్దు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ చైర్మన్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇక ఉం�
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతా ఒకటే మాట వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారని అంతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి వారితో సహా తగిన గుణపాఠం చెబుతామని వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో అంతా �
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన 42 మంది జవాన్ల కుటుంబాల పరిస్థితి హృదయాలను కలచివేసేదిగా ఉంది. కొడుకును కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు, తోడబుట్టిన వాడిని కోల్పోయిన రక్త సంబంధీకులు ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో పరిస్థితి. దేశం మొత్తం జవాన్ల వీర మరణానికి ద్రిగ్భాంతిని వ
పాకిస్థాన్పై విరుచుకుపడ్డ బాబా రాందేవ్ ఆ దేశంతో సత్సంబంధాలు ఎప్పటికీ సాధ్యం కావు న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై యోగా గురు బాబా రాందేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. పరిణితిలేని దేశంగా వ్యవహరిస్తోన్న పాక్కు భారత ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మాటలు ఎన్ని చెప్పినా ఫల�
సిద్ధూ సంచలన వ్యాఖ్యలు పాకిస్థాన్ మొత్తాన్ని నిందించడం సరికాదు గతంలో పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తుంటే సిద్ధూ మాత్రం పాక్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కొంతమ�
భారత్పై చైనా అక్కసు భారత విజ్ఞప్తికి నో అన్న చైనా న్యూఢిల్లీ: 42 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల వీర మరణంతో యావత్తు భారత దేశం శోకంలో మునిగింది. ఒకపక్క శోకంతో పాటు ఇంకోపక్క ఆగ్రహం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేందుకు పూనుకుంది. దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించడ�
శోక సంద్రంలో సోషల్ మీడియా చూస్తున్నంతసేపూ ఆగని ఆవేదన న్యూఢిల్లీ: ఖబడ్దార్ పాకిస్థాన్. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మర్చిపోలేని గుణపాఠం చెబుతాం. బదులు తీర్చుకుంటాం. మా జవాన్ల ప్రాణ త్యాగాలను వృధా కానివ్వం. ఈ మాటలన్నీ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వినిపిస్తున్నవి. 42 మంది వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడిపై దేశ వ్యా