కష్టాలను దాటుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని, పట్టుదలనే పెట్టుబడిగా మార్చుకుంటూ లక్ష్యాలను చేరుకోవాలంటూ స్ఫూర్తినిచ్చే మాటలతో ఆయన ఎంతో మందికి దారిని చూపారు. అలా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు.
ఇప్పుడు తాజాగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. జైపాల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్...
కాంగ్రెస్ సీనియర నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోగల పీవీ ఘాట్ పక్కనే ఆయనకు అంత్యక్రియలు జరిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇవి ముగిశాయి. కాంగ్రెస్ నేతలు, కుటుంబసభ్యులు జైపాల్రెడ్డి పార్ధివ దేహానికి కడసారి వీడ్రోలు పలుకుతూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ప్రభుత్వ ల�
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు. జైపాల్రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో రాజకీయ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుఝామున గచ్చిబౌలీలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఆయన ఓ అద్భుతమైన వక్త అంటూ పేర్కొన్నారు. ప్ర
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి భౌతికదేహానికి నివాళులు అర్పించిన వెంకయ్య.. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ప్రతి క్షణం ప్రజలకోసమే కష్టపడ్డారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ�
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతితో నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ9తో జైపాల్ రెడ్డి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూని ఓసారి చూద్దాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఏ ఛానల్తో మాట్లాడలేదు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగాని