తెలుగు వార్తలు » jai shriram
ప్రభుత్వ కార్యక్రమాల్లోకొందరు 'జై శ్రీరామ్' అని నినాదాలు చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తీవ్రంగా దుయ్యబట్టారు..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు.