టాలీవుడ్ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరనున్నారు సినీ పెద్దలు..
APలో రైతు భరోసా కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందుకు సాంకేతికతను జోడిస్తోంది జగన్ సర్కార్. తాజాగా దీనిపై కీలక ఒప్పందం కుదిరింది.
అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే...25 జిల్లాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జిల్లాల సంఖ్య త్వరలోనే పెరగనుందనే సంకేతాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ చారిత్రాత్మకమైన రోజని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల బిల్లుపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు సభలో అబద్దాలు చెబుతూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. వెలగపూడిలో ఉన్నది టెంపరరీ బిల్డింగ్స్ అన్న సీఎం, ఆల్రెడీ మద్రాస్ని పోగొట్టుకున్నాం, కర్నూలును కూడా వదులుకున్న�
ఏపీ సమగ్రాభివృద్దిపై హైపవర్ కమిటీ ఏర్పాటయ్యింది. జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను..హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీలో మొత్తం 10 మంది మంత్రులు సహా మొతంతం 16 మంది సభ్యులు ఉన్నారు. కాగా అభివృద్ది వికేంద్రీరణపై అధ్యయనం చేసి మూడు వారాల్లోగా సూచనలు ఇవ్వాలని హైపవర్ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు
ఏపీ మంత్రి బొత్స మాటల్లో అర్థం, అంతరార్థం తెలుసుకోవడం ఇపుడు ప్రజలకు సవాల్ మారింది. శుక్రవారం రాజధానిని అమరావతి నుంచి మార్చే ఉద్దేశం ఏమీ ప్రభుత్వానికి లేదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మరో ట్విస్టు ఇచ్చారు. అసెంబ్లీలో పరిస్థితిని బట్టి మాట్లాడానంటూ.. రాజధాని మార్చాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర�
విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం ప్రకటించిందే నిజమైతే ఏపీకి త్వరలో 2 లక్షల కోట్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఏపీ దశ, దిశ మారిపోతుందని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని కేంద్రం ఏపీ సర్కార్కు నేరుగా తెలియజేసింది. ఏపీకి వ
దూరంగా వున్నప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం అదుర్స్..అప్పటి సీఎం టార్గెట్ చేసినందుకు ఈయనకు దగ్గరయ్యారు. ఈయన సీఎం అయ్యాక మరింత సన్నిహితంగా మారాల్సింది పోయి.. అవమానకరంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానం నుంచి బదిలీవేటుకు గురయ్యారు. ఈపాటికి మీకు సీన్.. కాదు మొత్తం సినిమా కథ అర్థమైపోయి వుంటుంది. కొన్ని ప్రత్యేక పరిణ�
తెలంగాణకు జీవ ప్రదాయినిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా.. రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అటు ఆంధ్రప్రదేశ్ జీవధార పోలవరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు సంసిద్ధమైంది. శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమి పూజ నిర్వహించి, పనుల�