Andhra Pradesh: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అందరికీ విద్య అనే నినాదంతో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ మూడేళ్లలో ఏకంగా..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కీలక అడుగు పడింది. ప్రతీ ఏటా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ మేరకు...
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వేసమీక్షా సమావేశంలో మంత్రులు
బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు సంతోషంలో మునిగిపోతున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతోంది.
Minister Roja: ఏపీ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా కడప జిల్లా(Kadapa District) లో పర్యటించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) సమాధి వద్ద పూలమాలలు..
ఏపీ(AP) సీఎం జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) తన గొప్ప మనస్సును మరోసారి చాటుకున్నారు...
Tallibidda Express: వైఎస్సార్ 'తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్' సేవల్లో భాగంగా అత్యాధునిక కూడిన 500 ఏసీ వాహనాలను ఇవాళ ఉదయం 10.30కు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి(CM Jagan) జెండా ఊపి ప్రారంభిస్తారు.
విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు..