ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్కూళ్లు, కాలేజీలపై కీలక ప్రకటన చేశారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 590 ఆరోగ్యమిత్రలు, 58 టీమ్ లీడర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. తాజాగా విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పోలీస్ శాఖలోని..
ఏపీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఆయా విద్యార్ధులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో..