వైసీపీ మూడేళ్ల పాలనపై మాటల యుద్ధం పీక్కి చేరింది. వైసీపీ హయాంలో హత్యలు, అక్రమ కేసులు తప్ప మరేమీ లేవంటూ బుక్లెట్ను విడుదల చేసింది తెలుగుదేశం. సీఎం జగన్ రాష్ట్రానికి..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చివరి రోజు కావడంతో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ ప్రయత్నిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మరో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పశుపోషకుల ఇంటి వద్దే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్సార్ సంచార సంచార పశు ఆరోగ్యసేవల కోసం....
సమాజానికి చీడ పీడలా పట్టుకున్న అవినీతిని అంతమొందించేందుకు ఏపీ సర్కార్(Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను...
టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో....
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా 55 శాతం వైసీపీకే వస్తాయని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) అన్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీకి సపోర్ట్ గా పవన్ పని చేశారన్న...
అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ లోనే 31 అత్యాచారం, దాడులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు....
మావోడు గొప్ప అంటే మావోడే గొప్ప...! మావోడు తోపంటే.. మావోడే తొపు! మావోడు తురుమంటే... మవోడే తురము..! ఇలా ఊరమాసుగా.. లిమిట్ లెస్గా...! గౌరవనీయులైన తెలుగు టూ స్టేట్స్ సీఎంలను పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్(CM Jagan) .. ఒంగోలు(Ongole) లో ప్రారంభించునున్నారు. నగదును డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 9.76 లక్షల డ్వాక్రా సంఘాల్లో 1.02 కోట్ల మంది మహిళలకు....
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. అనారోగ్యంతో ఉన్న చిన్నారిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతోనే ఏడు నెలల చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు. కల్యాణదుర్గంలో...