చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలీబాబా కంపెనీ ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది.
ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలోని అత్యంత ధనవంతుడు జాక్ మా.. ‘కరోనా వైరస్ పని పట్టేందుకు భారీ విరాళం ప్రకటించారు. వైరస్కు చెక్ పెట్టే వ్యాక్సీన్ను అభివృద్ధి చేసేందుకు దాదాపు 103 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జాక్ యొక్క ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు ఇవ్వబడ్డాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ వ్య�
ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు �