తెలుగు వార్తలు » Italy
భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో మనం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడుతున్నట్లే.. మన ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కూడా..
రోమ్ లో ప్రజలు జరుపుకున్న నూతన సంవత్సర వేడుకలు పక్షుల పాలిట యమపాశాలుగా మారాయి. ఉత్సాహంగా వీరు బాణాసంచా కాల్చడంతో ఆ మంటల
ఇటలీ లోని పొంపీ ప్రాంతంలో వేల యేళ్ళనాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి బయట పడింది. పోలీ క్రోమ్స్ ప్యాటర్న్స్ తో డెకరేట్ చేసిన ఈ స్నాక్ బార్ ఎలా బయటపడిందన్నదిఆశ్చర్యం కలిగించక మానదు
ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ కంపెనీపై భారీ జరిమానాను విధించింది. వినియోగదారులను నమ్మించేందుకు ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలైన కుస్తీ పడుతున్నారు.
ఇటలీలో విచిత్రం జరిగింది. కోడి కూసినందుకు ఆ యజమానికి రూ. 15 వేలు జరిమానా విధించారు. కాస్టిరగా విదార్దో పట్టణంలో నివసిస్తున్న ఎంగేలో బొలెట్టీ అనే 80 ఏండ్ల వృద్ధుడు కార్లినో అనే కోడి పుంజును పెంచుకుంటున్నాడు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిరిండియా 5 దేశాల్లో తన కార్యాలయాలను మూసివేస్తోంది. ఆస్ట్రియా, స్పెయిన్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ దేశాల్లో ఇక ఈ ఆఫీసులు పని చేయబోవని, కోవిడ్ మహమ్మారే..
ఇటలీని కోవిడ్19 కేసులు వణికించినప్పటికీ.. అక్కడి ఓ దీవిని మాత్రం ఈ మహమ్మారి ‘వదిలేయడం’ డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘గిగ్లియో’ అనే ఈ చిన్న దీవిలో సుమారు వెయ్యి జనాభా ఉంది. అయితే కేవలం మూడు కరోనావైరస్ కేసులు మాత్రమే బయట పడ్డాయి. బహుశా ఈ దీవిలోని వాతావరణమే కరోనాకు అడ్డుకట్ట వేసిందని భావిస్తున్నారు. ఇక్కడి స్�
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మరి బారి నుంచి ఇటలీ క్రమంగా బయటపడుతోంది. ఇటలీలో ఇప్పటివరకూ 2.45 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ అగ్ని పర్వతం బద్ధలైంది అనే మాటలు మాత్రమే విని షాక్కి గురయ్యేవాళ్లం. కానీ మొదటి సారిగా అగ్ని పర్వతం బద్ధలైన దృశ్యాలను కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. తాజాగా ఇటలీలో అగ్ని పర్వతం బద్ధలైంది. ఆ అగ్ని పర్వతం నుంచి లావా ఒక్క సారిగా..