చంద్రుడి ఉపరితలంపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఓవైపు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రదేశంలోనే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కాగా, �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో పురోగతి లభించింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోగా.. ఈ ప్రయోగం విఫలమైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయోగం 5% మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు ప్రకటించగా.. అందరూ కాస్త ఊపి
చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. మిషన్మూన్ విఫలమైనా, ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేశ్బాబు కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ట్విటర్ వేదికగా అభినందించారు. ‘మహర్షిR
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.16గంటలకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది. కాగా చంద్రయాన్ 2ను ప్రయోగించినప్పటి నుంచి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 5సార్లు
చంద్రయాన్ -2 ప్రయోగం వాయిదాపై ఇస్రో తాజా వివరణ ఇచ్చింది. ప్రయోగం ఫెయిల్ అవడానికి గల కారణాలను ఇస్రో సైంటిస్టులు వివరించారు. రాకెట్లో అత్యంత కీలకమైన క్రయోజెనిక్ దశలో లీకేజీ సమస్య ఏర్పడిందని.. ఇంధన ట్యాంక్లో పోగో గ్యాస్ బాలిక్ లీక్ కారణంగా ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు సమాచారం. గ్యాస్బాటిల్లో లీకేజీ �