కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేసేందుకు ఇరాకీ మిలటరీ దళాలు దాడులు చేశాయి.
ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థ