తెలుగు వార్తలు » Islamic state
ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) భారత్లో భారీ కుట్రకు ప్లాన్లు వేస్తోంది. భారత్లో ఉన్న ముస్లింలు కరోనా క్యారియర్స్ కావాలని పేర్కొంది. ఐసీస్కు సంబంధించిన "వాయిస్ ఆఫ్ హింద్"అనే ఓ ఎడిషన్లో కథనాన్ని ప్రచురించినట్లు..
ఐఎస్.. ఇది ప్రపంచాన్ని ఇస్లామిక్గా మార్చుతామంటూ.. విధ్వంసం సృష్టించే ఉగ్రసంస్థ. దీని ఎఫెక్ట్ అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంలో కూడా రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దాడులు జరిపేందుకు.. ఇస్లామిక్ ఉగ్రవాదులు పక్కాప్లాన్లు రచించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు అయిదుగురు ఐఎస్ ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారని
శుక్రవారం ఉగ్రదాడితో ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిటరీ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రం�
తజికిస్తాన్లోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు హింసాకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు గార్డులు, 29 మంది ఖైదీలు మరణించారు. రాజధాని దుషాంబెకు 10 కిలోమీటర్ల దూరంలోని వాఖ్దత్ పట్టణంలోని జైలులో ముగ్గురు గార్డులను, ఐదుగురు ఖైదీలను పొడిచి చంపారని తజికిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ �