తెలుగు వార్తలు » isi
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కశ్మీర్, ఖలిస్థాన్ ఉగ్రవాదులను అనుసంధానించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుధ్దరించేందుకు పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ ఏజన్సీ ( ఐఎస్ఐ) కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలద్వారా తెలుస్తోంది. ఇందుకోసం మృతుడైన ఖలిస్థాన్ టెర్రరిస్ట్..
మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పై సాధ్వి ప్రాచీ మండిపడ్డారు. గతంలో ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడాలని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ కి సమాచారం అందించారని..
పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు రహస్య సమాచారం చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. భారత యుద్ధ విమానాల రహస్యాలను సదరు ఉద్యోగి ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్ శిర్సాత్(41)నాసిక్లోని హెచ్ఏఎల్లో అసిస్టె�
జమ్మూ కాశ్మీర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ అతి పెద్ద పాక్ స్పై నెట్ వర్క్ రాకెట్ ని ఛేదించారు. లడఖ్ లోని భారత రక్షణ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈ నెట్ వర్క్ ముంబైలో అక్రమంగా వాయిస్ ఓవర్...
ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. ఇదే అదనుగా పాకిస్తాన్ భారత్ పై ముంబై
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్ఐ ఆనవాళ్లు పోలీసులను కంగుతినేలా చేశాయి. తాజాగా జిల్లాలోని చిలకపాలెం టోల్ గేట్ ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీస్కోని ఎన్ఐఏకి సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్�
ఇండియాలో ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు జమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ అనే బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్కి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్కి సమాచారం అందింది. ఐఎస్ఐ మోనెటరింగ్లో భారత్లో ఉగ్ర దాడులకు జరిపేందుకు బంగ్లాదేశ్లోని రోహింగ్యాలకి శిక్షణ ఇస్తున్నటు సమాచారం. జీ మీడియా యాక్సెస్ తెలిపిన న�
తరచు ఎదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతారు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. తాజాగా మరోసారి ఆయన నోటికి పనిచెప్పారు. ఈ సారి మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసి.. మరో వివాదానికి తెరలేపాడు. బీజేపీ, భజరంగ్ దళ్ సంస్థలు పాకిస్థాన్ గూఢాచారి సంస్థలైన ఐఎస్ఐ వంటి వాటి నుంచి డబ్బులు వసూలు చేస్త�
జమ్ముకశ్మీర్ను ఉగ్రవాద నీలి నీడలు ఇంకా వెన్నాడుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఓ వైపు ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు, భద్రతా దళాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు చాప కింద నీరులా పాక్ ఐఎస్ఐ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రతరం చేసేందుకు తన వంతు తాను యత్నిస్తోంది. తాజాగా ఇటీవల పోలీసులు అరెస్ట�