తెలుగు వార్తలు » Irrigation Officers
” ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే ఆచరణ మాత్రం అంత వేగంగా.. అనుకున్న విధంగా జరగడం లేదు.. ఇంతకీ ఏం జరుగుతోంది ? ” ఇరిగేషన్ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక కామెంట్లు ఇవి. అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పున
తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో నేడు, రేపు నీటి సరఫరాను ఆపివేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గోదావరి జలాల సరఫరా రెండు రోజుల పాటు అంతరాయం ఏర్పడటంతో.. నీటి నిల్వ తక్కువగా ఉన్న కారణంగా నీటి సరఫరా ప్రక్రియ నిలిచిపోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ -13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగ
విజయవాడలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజామునుంచీ ఎడతెరిపిలేని వర్షం రాకతో.. స్థానికంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని వర్షాలతో.. బ్యారేజీలన్నీ జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా జిల్లాలోని కరకట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో.. ప్రజలు భయాందోళనకు గుర
అర్థరాత్రి అమరావతిలోని మోడల్ గెస్ట్ హౌస్లో ఏపీ మంత్రులు అర్థరాత్రి సమావేశమయ్యారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో.. అనిల్ కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు. కృష్ణాలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. మంత్రులు, అధికారులు సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కమా
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రివ్యూ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ఆయన.. ఇవాళ మరోసారి ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. ఇరిగేషన్, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులపై సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంద
తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ గురువారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో అమరావతి నుంచి పోలవరం చేరుకున్న ఆయన మొదట ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన చేశారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కాఫర్ డ్యామ్, సాంకేతిక అంశాలపై అధికారులను లోతుగా ప్రశ్నించార�