తెలుగు వార్తలు » IPS officers
Tirupati MP By Election : తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది కమల దళం. తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి..
రేపు పంచాయతీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో...
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు 7గురు ఐపీఎస్ అధికారులను...
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించాయి. గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డీజీలుగా ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్గా...
కరోనా బారినపడ్డ ఐపీఎస్ దంపతులు దీపికా పాటిల్, విక్రాంత్ పాటిల్ వైరస్ నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో శుక్రవారం తిరిగి విధుల్లో చేరిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితా ప్రకారం నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమల రావును..
అరుదైన ఘనత సాధించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. దేశంలోనే టాప్ 4వ ప్లేస్లో నిలిచారు. దేశంలోని టాప్ 25వ ఐపీఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పిఎస్యు వాచ్ అనే మూడు సంస్థలు..