తెలుగు వార్తలు » Ipl12
ఐపీఎల్లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 84పరుగులతో ధోని నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతగా శ్రమించినప్పటికీ ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస�
ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన మెగా టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఇక ఐపీఎల్-12 సీజన్… ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఇక సందడే సందడి. ధనాధన్ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ లో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ పదకొండు