IPL 2022: IPL 2022 వేలం మొదటి రోజున ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేయగా దీపక్ చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL 2022: IPL 2022 మెగా వేలం మొదటి రోజు జోరుగా సాగింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం డబ్బు ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ 15.25 కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు.