కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది.
IPL 2021: ఐపీఎల్ పై కరోనా కాటేసింది. పలు జట్లలోని ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసినదే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ... క్రికెట్ ఫ్యాన్స్కు పిచ్చేక్కించే లీగ్! కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఈ మెగా టోర్నీని నిర్వహించడం సబబేనా అని అడిగినవారికి బీసీసీఐ...