ఇండియన్ ప్రీమియర్ లీగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది.. గెలుస్తాయనుకున్న జట్లేమో ఓడిపోతున్నాయి.. పరాజయం తప్పదనుకున్న టీమ్లేమో విజయం సాధిస్తున్నాయి.. ప్లే ఆఫ్స్ ఖాయంగా వెళతాయనుకున్న జట్లు డీలాపడ్డాయి.. పాయింట్ల పట్టికలో ఎక్కడో ఉన్న టీమ్లు ముందుకొచ్చేశాయి.. ఇప్పటికీ నాకౌట్కు చేరుకున్న టీమ్లేమ�
ఐపీఎల్ టీ-20 క్రికెట్ లీగ్ అనుకున్నదానికంటే ఎక్కువగానే ఆసక్తి రేపుతోంది.. చాలామట్టుకు మ్యాచ్లు కడదాక ఉత్కంఠత రేపుతుండటమే ఇందుకు కారణం! ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిన సందర్భాలు కూడా ఈ సీజన్లో చూశాం! మరికొద్ది గంటల్లో షార్జాలో జరగబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతోన్న ఐపీఎల్ టోర్నమెంట్పై ఆసక్తి పెరుగుతోంది. స్టేడియంలు సిక్సర్లు, ఫోర్లతో మోతెత్తిపోతున్నాయి.. టీ-20లలో పూర్తిగా బ్యాట్స్మెన్ ఆధిపత్యమే కనిపిస్తుంది కానీ ఈసారి బౌలర్లు కూడా చెలరేగిపోతుండటంతో కొత్త జోష్ వచ్చింది.. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ మరింత ఉత్తేజాన్ని ఉత్కంఠను కలిగించడం
ఐపీఎల్లో మరో కీలక సమరం జరగబోతున్నది. మరి కొద్ది గంటల్లో అబుదాబి వేదికగా జరిగే ఈ పోరులో కోల్కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి..
ఐపీఎల్లో వరుసగా మూడు ఓటమలు.. ఇలాంటప్పుడు ఆ టీమ్, టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది..? చిరాకుగా ఉండదూ! సరిగ్గా ఇలాంటి చికాకునే ప్రదర్శించాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్...
ప్రేక్షకుల కేరింతలు లేకుండా ఖాళీ స్టేడియంలలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని మ్యాచ్లు ఆరంభంలో అదో రకంగా అనిపించినా .. క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే ఆ సరికొత్త అనుభవానికి అడ్జెస్ట్ అవుతున్నారు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఓ రసవత్తరమైన మ్యాచ్కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది.. గెలుపు మీద కసితో ఉన్న రెండు జట్ల మధ్య పోరు సహజంగానే ఉత్కంఠతను, ఆసక్తిని కలిగిస్తాయి..
కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఈ లీగ్లో ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. అబుదాబీ, దుబాయ్, షార్జా వేదికలుగా మ్యాచులు నిర్వహిస్తారు.
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్.. ఆ జట్టు బౌలర్లకు ఓ ఛాలెంజ్ను విసిరాడు. అదే 'యార్కర్ ఛాలెంజ్'. వికెట్ల చుట్టూ ఉన్న ఏరియాలో బంతి పడితే 1 పాయింట్గా