జైపూర్: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇవాళ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన అతను ఐపీఎల్ సీజన్లలో వంద మ్యాచులకు కెప్టెన్సీ చేసిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. కాగా ఈ రికార్డు సాధించిన మూడో భారత క్రికెటర్ గా కోహ్లీ న�
ఐపీఎల్ కోసం ఎంతో మంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఎంటర్టైన్ చేసే ఈ ఐపీఎల్ లో బౌలర్లకు ప్రాధాన్యం తక్కువ గానే ఉంటుంది. అయితే ఐపీఎల్ లో కూడా కొంతమంది బౌలర్లు తమ సత్తా చాటారు. వారి కారణంగా 100 పరుగులు కూడా దాటకుండా చాలాసార్లు జట్లు చాప చుట్టేశాయి. ఇంకా చెప్పాలంటే మన భారత కెప్టె�