అనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు దాడి చేసింది. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై మిడతలు అలుముకుని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ నుంచి మిడతల దాడి జరుగుుతుందని ఐక్యరాజ్య సమితి �
భారత-అమెరికా దేశాలకు టర్కీ టార్గెట్ గా మారింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇదో వింత మార్పు.తాజా పరిస్థితులను అవలోకిస్తే.. . సిరియాలోని లక్షలాది శరణార్థులను తమ దేశంలోకి తరలించేందుకు సిరియా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మండిపడుతుండగా.. సిరియాపై టర్కీ ఆధిపత్యాన్ని సహించలేని అమెరికా అధ�