Intelligence Bureau Recruitment 2022: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
Republic Day 2022: గణతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా..
నంబి నారాయణన్కు పెద్ద ఉపశమనం లభించింది. భూ ఒప్పందం సీబీఐ విచారణను ప్రభావితం చేస్తుందని దావా వేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.
ఏపీలో ఐసిస్ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం కర్నాటక నుంచి రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఐసిస్ అనుమానితులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరి మొబైల్ ఫోన్ నుంచి ఐసిస్ ఏజెంట్లకు కాల్స్ వెళ్ళి నట్లు తేలడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి
ఆపరేషన్ డాల్ఫిన్ నోస్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు
భారత్లో అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహ్మద్.. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో అయోధ్య
ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను మట్టుపెట్టేందుకు జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వె�
జమ్ముకశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో పుల్వామా రిపీట్ అవుతుందంటూ పాకిస్తాన్ ప్రధాని సైతం హెచ్చరికలు చేశాడు. ఈ క్రమంలో ఐబీ కూడా కేంద్రాన్ని హెచ్చరించింది. పీవోకేలో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేశారని ఐబీ తెలిపింది. భారీ
తెలుగు రాష్ట్రాలకు మంచినీళ్లందించే నాగార్జున సాగర్ డ్యామ్కు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఓ లేఖ రాసింది. నాగార్జున సాగర్తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్ర