బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ భద్రతపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. బండికి మరింత భద్రత పెంచుతూ నిర్ణయం తీసున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సెక్యూరిటీ పెంచారు.
Minister Srinivas Goud murder case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు కలకలం రేపింది.
Minister Srinivas Goud murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
ఓ వైపు మంత్రి శ్రీనివాస్గౌడ్కు సెక్యూరిటీ పెంపు.. ఇంకోవైపు కస్టడీ పిటీషన్పై విచారణ.. హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు మరింత భద్రత పెంచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది.
తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగను పట్టించడంలో ఓ వృద్ధురాలు ఎంతో తెలివిగా వ్యవహరించింది. ఆమె సమయస్ఫూర్తితో చేసిన పనికి పోలీసులు కూడా ఫిదా అయ్యారు.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్
Telangana IB: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్
ఆలోచించే సామర్ధ్యం.. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలను తీసుకునే శక్తి.. ప్రపంచ విషయాల మీద అవగాహనా ఇలాంటి లక్షణాలన్నీ మనిషికీ, మనిషికీ మధ్య చాలా భిన్నంగా ఉంటాయి.
ఉగ్రవాదులు మరోసారి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు పక్కాస్కెచ్ వేసినట్లు ఇంటలిజెన్స్కు సమాచారం అందింది. గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన జమ్ముకశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీ బ్లాస్ట్కు తెగబడ్డారు. ఈ ఘటనలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. తాజాగా ఈ ఘటన జరిగి ఏడాది కావస�
టీమిండియా- సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విశాఖ నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ను టార్గెట్ చేస్తూ.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.