ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లిన ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు సురక్షితంగా ఆదివారం ఉదయం కేరళలోని కొఛ్చి రేవుకు చేరుకున్నారు. వీరేయిలో 19 మంది గర్భిణులు కూడా ఉన్నారు..
మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుధ్ధ నౌక గురువారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకుంది. 'ఆపరేషన్ సముద్ర సేతు' పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం..