కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), డీఆర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం పెంపుదల వచ్చే నెల ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది...
రుతుపవనాల ఆగమనం వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చనే అంచనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...
Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ సకాలంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు తోసిపుచ్చారు.
USA: అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్కు వడ్డీ రేటు పెంచక తప్పలేదు. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం...
Edible Oil Prices: వంట నూనెలలు సామాన్యులకు ఊరటనివ్వనున్నాయి. ఇప్పటికే పరుగులు పెట్టిన వంటనూనె ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.16 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 506.41 పెరిగి 53047.80 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 142.40 పాయింట్లు వృద్ధి చెంది 15834.60 వద్ద ట్రేడవుతోంది...
స్టాక్ మార్కెట్లో అస్థిరత అనేది సాధారణం.. గత కొద్ది సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు రాణిస్తున్నాయి. కానీ 2020లో కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు పడిపోయాయి...
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9:44 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 93 పాయింట్లు నష్టపోయి 52,570 వద్ద కొనసాగుతోంది...
భారతదేశం 2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మంగళవారం తెలిపారు...
Fitch Rating: భారత రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 2022 నాటికి వడ్డీ రేట్లను 5.9 శాతానికి పెంచే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ ఈ రోజు తెలిపింది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ అవుట్ లుక్ ను తన నివేదికలో ఇచ్చింది.