ఆవులలో కనిపించిన ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆవులు చనిపోయాయి. ఆవులకు అంటువ్యాధులు సోకి వేగంగా చనిపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో
ఒకవైపు కరోనా వైరస్ విధ్వంసం ఇంకా అది పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో, మరో మూడు కొత్త వ్యాధులు వచ్చాయి.. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంకీ పాక్స్, హెపటైటిస్, టొమాటో ఫ్లూ.. ఇవి చాలా దేశాలలో వ్యాప్తి చెందుతున్నాయి
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామందిలో ఊపిరితిత్తులు మునుపటిలా పనిచేయడం లేదు. వారు ఇంకా కోలుకుంటున్నారు. వారికి సంరక్షణ అవసరం. చలికాలం మొదలైంది. దీపావళి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
చలికాలం వచ్చేస్తోంది.. ఇదే సీజన్లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వసాధారణం. ఈసారీ చలికాలం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచుతోంది.
కరోనా వైరస్ ప్రభావం పూరి జగన్నాథ ఆలయంపై పడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ ను తెరిచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఆలయానికి వచ్చి పోయే సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఒకవైపు వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండగా, చికిత్స తర్వాత వ్యాధి నుంచి బైటపడిన వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. కాగా, ప్రస్తుతం ప్రపంచం దృష్టి కరోనా రీఇన్ఫెక్షన్పై పడింది. రెండోసారీ కరోనా సోకుతుందేమోననే అనుమానం ప్రజల్లో బయలు దేరింది. హాంగ్కాంగ్లో తొలిసారిగా ఇటువంటి కేసు ఒకటి బయటపడింది.
కరోనా వైరస్ కి గురైన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగుపడింది. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి ఆయనను జనరల్ వార్డుకు తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్..
కరోనా మహమ్మారి కశ్మీర్ లను వణికిస్తోంది. కశ్మీర్ ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తాజాగా కరోనాపై నిర్వహించిన సర్వేలో తేలింది. నిత్యం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో నరకం చూసిన కశ్మీరీలపై కనిపించని శత్రువు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.
దేశంలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజురోజుకూ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా కోవిడ్-19 బారినపడి మరో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు.