టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో సౌరభ్ గంగూలీ, ధోనీ, కోహ్లీ ముందుంటారని, ఈ ముగ్గురిలో అత్యుత్తమ సారథిగా గంగూలీనే ఫస్టుంటాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ట్విటర్లో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేశాడు. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఫోజు పెట్టి దిగిన ఆ ఫోటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల
ముంబయి: ప్రపంచకప్లో పాకిస్థాన్తో తలపడే హోరాహోరీ మ్యాచ్లో టీమిండియాపై అదనపు ఒత్తిడేమీ ఉండదని మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అన్నారు. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాలని వారికి తెలుసని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతానికి మ్యాచ్ బహి�
దిల్లీ: ప్రపంచకప్లో భారత్ ఆడకుండానే పాకిస్థాన్కు రెండు పాయింట్లు అప్పగించడాన్ని వ్యక్తిగతంగా అసహ్యించుకుంటానని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండుల్కర్ అన్నారు. అలాంటి చర్య మెగా టోర్నీలో పాక్కు సహాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్�