ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెలకట్టలేనివంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాంటి రైతులకు ఎంత చేసినా తక్కువేనని.. వారికి ఏమిచ్చినా రుణం తీరదంటూ పేర్కొన్నారు.
Power Holiday: ఏపీలో విద్యుత్కోతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పవర్కట్ ప్రభావం పరిశ్రమలను షేక్ చేస్తుండగా...అటు ఇళ్లలోనూ గంటల తరబడి కరెంట్ కోతతో జనం అల్లాడిపోతున్నారు..
దేశంలో కోవిడ్ క్రైసిస్ దృష్ట్యా, కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అవసరాలకు గానీ, వైద్యేతర (నాన్-మెడికల్) అవసరాలకు గానీ లిక్విడ్ ఆక్సిజన్ ని వినియోగించకుండా నిషేధం విధించింది.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల సంస్థ టీఎస్ జెన్ కో ఉంటుందన్న ఆయన, తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్ టాక్స్ మినహాయిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని త�
జోరుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం ముప్పు తిప్పలు పడుతోంది. అయితే ఆ వర్షం నీరు వాడకంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రాశారు. ముంబైలో వరద నీటిని ఇరిగేషన్, నగరం చుట్టుపక్కల...
లాక్డౌన్ తో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుతున్నప్పటికీ వైరస్ చైన్ మాత్రం తెంచలేకపోతున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చేంత వరకు లాక్డౌన్ కఠిన నిబంధనలు పాటించక తప్పదని స్పష్టం చేశారు.
తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కర్నాటకలో ఎదియూరప్ప ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1961 నాటి భూసంస్కరణల చట్టాన్ని సవరించింది. దీంతో ప్రభుత్వ సంస్థల జోక్యం లేకుండానే పరిశ్రమల యాజమాన్యాలు నేరుగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేయవచ్చు. అయితే వారు రెవెన్యూ శాఖ నుంచి మొదట అనుమతి పొందాల్సి ఉంటుంది. 30 రోజుల్�
లాక్ డౌన్ ఎత్తివేతకు తాము రెడీ అని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు పని చేయవచ్చునన్నారు. కానీ ప్రైవేటు కార్యాలయాల్లో కేవలం 33 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు...
ఇతర ప్రయోజనాలు కల్పించాలంటూ.. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది గత మార్చి 28 నాటి పరిస్థితి.. అంతకు ముందు వారంలో ఇలాంటి వారి సంఖ్య సుమారు 30 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడిది రెట్టింపు అయింది.