తెలుగు వార్తలు » Indonesia
ఇండోనేసియాలో పాతికేళ్ల ఓ యువతి తను 'సుడిగాలితో' గర్భం దాల్చానని చెబుతోంది. పైగా గంటలోగా పండంటి ఆడపిల్లకు జన్మ నిచ్చానని అంటోంది. ఇండోనేసియా వెస్ట్ జావా లో..
ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఆదేశం ప్రటకించింది. అయితే విమాన కాక్పిట్ వాయిస్ రికార్డర్ కోసం మాత్రం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించింది.
ఫేస్ మాస్కులు ధరించని విదేశీయులకు ఒక చోట వింత శిక్ష విధిస్తున్నారు. ఎక్కడ ? ఇండోనేసియా లోని రిసార్ట్ ఐలాండ్ బాలిలో..
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మానవాళిని భయభ్రాంతులను చేస్తోంది.. ఆ మహమ్మారి విజృంభణను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
కరోనాతోనే జనం కంపించిపోతుంటే. దానికి పది రెట్లు ప్రమాదకరమైన మరో వైరస్ ఇండోనేషియాలోనూ బయటపడింది. ఇటీవల ఇది మలేసియాలో వెలుగుచూసింది. D614G వైరస్ గా ఉదహరించే ఈ వైరస్..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండోనేషియా ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా సులవేసి ప్రావిన్సులో వరదల కారణంగా 16 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే 72లక్షల మందికి పైగా కరోనా సోకగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.
కరోనా లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వస్తున్న వేళ ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్ మహ్పుద్ ఎమ్డీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కరోనాను ఎదురు తిరిగిన భార్యగా పోల్చటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మనం ఎన్నిరోజులని ఇలా గిరిగీసుకుని కూర్చుంటాం. మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే పరిస్థితులకు తగ్గ�
కరోనా వైరస్ మహమ్మారికి చైనాయే కారణమని, ఆ దేశంలోని వూహాన్ సిటీ నుంచి ఈ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు నిప్పులు కక్కుతున్నాయి. కానీ చైనా మాత్రం మనుషుల నుంచే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని వాదిస్తోంది.
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో 'కెపు' గ్రామస్థులు లాక్ డౌన్ ని భలే వెరైటీగా పాటిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్ళు లాక్ డౌన్