తెలుగు వార్తలు » Indo-Myanmar border
ఈశాన్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో శనివారం అసోం రైఫిల్స్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు, ఆరుగురు గాయపడ్డారు. ఎన్ఎస్సీఎన్ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మోన్ జిల్లాలో టోబు, ఉఖా గ్రామాల మధ్య అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై దాడ�