తెలుగు వార్తలు » indo-china talks at eastern ladakh lt.general level talks
ఉద్రిక్తతల నివారణకు భారత-చైనా దేశాల మధ్య సోమవారం మళ్ళీ సైనికకమాండర్ల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఈస్టర్న్ లడాఖ్ లోని మోల్డో సమీపంలో గల చైనీస్ బోర్డర్ పోస్ట్ వద్ద జరుగుతున్న ఈ చర్చల్లో విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ కూడా పాల్గొంటున్నారు.