తెలుగు వార్తలు » Indo-china Conflict
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా మంత్రి వాంగ్ ఈ ఈ నెల 10 న మాస్కోలో ఉద్రిక్తతల నివారణకు చిరునవ్వుల మధ్య చర్చలు జరుపుతుండగా ఇక్కడ లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద ఉభయ దేశాల సైనికులు..
లడాఖ్ లో ఓ వైపు చైనా దళాల ఆక్రమణలు కొనసాగుతుండగా మరోవైపు వారి జంతువులు కూడా తామూ తీసిపోమన్నట్టు భారత సరిహద్దులను దాటి ఎంటరవుతున్నాయి. తాజాగా ఆ దేశ బోర్డర్స్ నుంచి 13 గేదెలు, 4 దూడలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.
తమ భూభాగంలో ఒక్క అంగుళాన్నయినా వదులుకునేది లేదని చైనా ప్రకటించిన అనంతరం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఉభయ దేశాల మధ్య శాంతిని పునరుధ్దరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనాలో తయారైన గాలిపటాలను, సన్నని గాజు పెంకులతో చేసిన మాంజాను (దారాన్ని) అమ్మబోమని ఢిల్లీ లోని లాల్ కౌన్ హోల్ సేల్ వ్యాపారులు..
లదాఖ్ సరిహద్దుల్లో భారత-చైనా ఉద్రిక్తతల సమస్య ఇంకా పరిష్కారం కాకముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 'స్కార్ధు' వైమానిక స్థావరం వద్ద పాకిస్తాన్ తన జె-17 ఫైటర్లను మోహరించింది. ఆక్రమిత గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో..
లడాఖ్ సరిహద్దుల్లో చైనా ఇంకా తన 40 వేల దళాలను మోహరించి ఉంచిందని తెలుస్తోంది. డీ-ఎస్కలేషన్ కి ఆ దేశం ఇంకా సుముఖంగా ఉన్నట్టు కనబడడంలేదని సైనికవర్గాలు తెలిపాయి. భారత, చైనా దేశాల మధ్య వివిధ స్థాయుల్లో..
భారత-చైనా మధ్య బోర్డర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రక్షణ, పరిశోధన అభివృధ్ది సంస్థ (డీ ఆర్డీఓ) అత్యంత ఆధునికమైన 'భారత్' అనే డ్రోన్ ని రూపొందించింది. దీన్ని భారత సైన్యానికి అప్పగించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతాల్లో..
చైనాతో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా ఇండియా తన వైమానిక సత్తాను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా లడాఖ్ సరిహద్దుల్లో ఇదివరకే ఫైటర్లను, హెలీకాఫ్టర్లను, క్షిపణి వ్యవస్థలను మోహరించింది..
ప్రభుత్వ పిరికి చర్యలకు గాను ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. లడాఖ్ లో గత నెలలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ పైన, ఈ ఉభయ దేశాల బోర్డర్ అంశంపైన ప్రధాని మోదీ..