తెలుగు వార్తలు » Indo-china Border Issue
ఇండో-చైనా బోర్డర్ టెన్షన్ దేశంలో రాజకీయరచ్చకు దారితీస్తోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. రెండు దేశాల బలగాల ఉపసంహరణపై ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.
భారత్-చైనా బోర్డర్ వివాదం చాలా దారుణంగా ఉందని, మరీ చైనా అయితే మితి మీరి ప్రవర్తిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ దేశాల సరిహద్దు సమస్య గురించి ఉభయ దేశాల తోను మాట్లాడానని, దీని పరిష్కారానికి సాయపడేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపానని ఆయన చెప్పారు.
లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు సడలుతున్నాయని చైనా ప్రకటించింది. ఈ నెల 6 న ఉభయ దేశాల సైనికాధికారుల సమావేశంలో..పరిస్థితి సడలింపునకు ఉద్దేశించి చేపట్టిన చర్చల్లో..