తెలుగు వార్తలు » Indo-china Border Dispute
ఇండో-చైనా బోర్డర్ టెన్షన్ దేశంలో రాజకీయరచ్చకు దారితీస్తోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. రెండు దేశాల బలగాల ఉపసంహరణపై ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.
భారత్కు పక్కలో బల్లెంలా తయారై సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న డ్రాగన్ దేశానికి చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది మోదీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా తాజాగా జారీ చేసిన ఓ సర్క్యులర్తో చైనాకు మోదీ సర్కార్ చెక్ పెట్టింది.
DRDO test fired Shourya missile successfully: ఒకవైపు భారత్, చైనా సరిహద్దులో టెన్షన్ పరిస్థితి కొనసాగుతున్న దరిమిలా భారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ శనివారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తలపెట్టిన భూమి పూజ వాయిదా పడింది.
ఇండియాతో... .. ముఖ్యంగా టిబెట్ లో గల తమ బోర్డర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 2001 లోనే చైనా యత్నించిందని, అయితే అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం ఇందుకు స్పందించలేదని తెలియవచ్చింది. లండన్ లో భారత సంతతికి చెందిన ఓప్రముఖ లాయర్ సరోష్ జైవాలా తాను..
భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తనకు తెలిసిందని, వీటి పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆ దేశాల బోర్డర్ వివాదాలపై దృష్టి పెట్టి సమస్య సద్దు మణిగేలా చూస్తానని ఆయన ట్వీట్ చేశారు. లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవలి కాలంలో రెండు దేశాల సైనిక దళాల మధ్య ఘర్షణ